Home » Secunderabad
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సూసైడ్ హై డ్రామా సుఖాంతం అయ్యింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ గురించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఎంఓ గా పనిచేస్తున్న డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శ�
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం హై డ్రామా చోటు చేసుకుంది. కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపణలతో సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో డాక్టర్ వసంత్ ను ప్రభుత్వం సోమవారం, ఫిబ్రవరి 10న సస్పెండ్ చేసింది. తాను చెయ�
సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్
సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. ఇంటర్నీడియెట్ చదువుతున్నఅరిఫా అనే విద్యార్ధిని ప్రేమపేరుతో ఒక యువకుడు హత్య చేశాడు. విద్యార్ధినిపై షోయబ్ అనే యువకుడు అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలిసింది ఇంటర్ విద్యార్ధిని హత�
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�
హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత..
సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్ల�
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.
ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్ దోపిడీపైన ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు రైల్వే చార్జీల కంటే పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయి. ప్రీమియం పార్కింగ్లో ద్విచక్ర వాహనాలకు గంటకు రూ.18