Home » Secunderabad
ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్లో (అక్టోబర్ 15, 2019) నుంచి (అక్టోబర్ 25, 2019) వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వ�
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. అరుపులు, కేకలు, డ్యాన్సులు,
గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సినీ ప్రముఖుల అడ్రస్ లతో పార్శిల్స్ పంపిన వ్యవహారం కలకలం రేపిన
సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెర�
మృత్యువు ఎటునుంచి ఎటువైపు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేం. రోడ్లపైన ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు ప్రాణాలు తీసేస్తున్నాయి. సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో మే 02వ తేదీ గురువారం రాత్రి టాటా ఏస్ వాహనం బీభత్సం సృష్టించింది. వారసిగూడలో వివా�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అడ్వకేట్ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. పోలీసులను చూసి భయపడి హార్పిక్ తాగాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని సికింద్రబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి నిలకడ
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా కిలో బంగారం, 30 కిలోల
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సికింద్రాబాద�
బొగ్గును తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సికింద్రాబాద్-వికారాబాద్ సెక్షన్ సమీపంలో చిటగిడ్డ సేష్టన్ దగ్గర బుధవారం గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.