Secunderabad

    రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

    November 24, 2019 / 03:47 AM IST

    సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం

    సెమీ హై స్పీడ్ రైలు : సికింద్రాబాద్ టు నాగ్ పూర్..దూరం తగ్గనుంది

    November 20, 2019 / 01:44 AM IST

    సెమీ హై స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్‌కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. 200 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యం�

    సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ 

    November 14, 2019 / 02:50 AM IST

    రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�

    గోల్డ్ షాప్ లో చోరీ : పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు దోచేసిన దొంగలు

    November 13, 2019 / 05:44 AM IST

    సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీ చోరీ జరిగింది.  మంగళవారం (నవంబర్ 12) జరిగిన ఈ చోరీలో  బంగారం షాపు ఉద్యోగిపై  పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్య�

    తప్పిన ముప్పు : విడిపోయిన విశాఖ ఎక్స్ ప్రెస్ బోగీలు

    November 2, 2019 / 12:41 PM IST

    భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్  ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�

    ఫుడ్‌లో వెంట్రుక: ప్యారడైజ్ హోటల్‌కు లక్ష జరిమానా

    October 17, 2019 / 03:25 PM IST

    జీహెచ్ఎంసీ అధికారుల ధాటికి సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఫుడ్ ప్రిపేర్ లో నిర్లక్ష్యం వహించడంతో తిప్పలు తప్పలేదు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ కస్టమర్.. హోటల్ యాజమానికి ఫిర్యాదు చేశారు. తప్పు ఉన్నప�

    వేగం పెంచిన లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ

    October 11, 2019 / 07:16 AM IST

    ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త సదుపాయాలు కల్పించడమే కాదు. సురక్షితంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే వ్యవస్థ కొత్త ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే పలు రైళ్ల ప్రయాణ సమయాలను తగ్గించుతూ గమ్యస్థానాలకు వేగం చేరుకునే సదుపాయం కల

    పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

    October 6, 2019 / 12:44 PM IST

    ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. �

    రాక్సల్, బరౌణీలకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

    September 30, 2019 / 03:30 AM IST

    దసరా దీపావళి  పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని  రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�

    బాత్‌రూమ్‌ లో గర్భిణి ప్రసవం : సింక్‌లో పడి శిశువు మృతి

    September 24, 2019 / 05:51 AM IST

    టాయిలెట్‌ వాష్‌ బేసిన్‌లో పడి శిశువు  చనిపోయిన ఘటన హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

10TV Telugu News