Home » Secunderabad
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
సెమీ హై స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. 200 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యం�
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మంగళవారం (నవంబర్ 12) జరిగిన ఈ చోరీలో బంగారం షాపు ఉద్యోగిపై పెప్పర్ స్ప్రే చల్లి రూ.30లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్య�
భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�
జీహెచ్ఎంసీ అధికారుల ధాటికి సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఫుడ్ ప్రిపేర్ లో నిర్లక్ష్యం వహించడంతో తిప్పలు తప్పలేదు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ కస్టమర్.. హోటల్ యాజమానికి ఫిర్యాదు చేశారు. తప్పు ఉన్నప�
ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త సదుపాయాలు కల్పించడమే కాదు. సురక్షితంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే వ్యవస్థ కొత్త ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే పలు రైళ్ల ప్రయాణ సమయాలను తగ్గించుతూ గమ్యస్థానాలకు వేగం చేరుకునే సదుపాయం కల
ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. �
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది.