బాత్రూమ్ లో గర్భిణి ప్రసవం : సింక్లో పడి శిశువు మృతి
టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది.

టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది. సికింద్రాబాద్ రసూల్పురలోని బ్రైట్ హోమియో క్లీనిక్కు ఓ మహిళ పురిటినొప్పులతో వచ్చింది. నొప్పి ఎక్కువవ్వడంతో బాత్రూమ్కు వెళ్లాలని కోరింది.
దీంతో బాత్రూమ్కు వెళ్లిన గర్భిణి అక్కడే ప్రసవించింది. అయితే పుట్టిన శిశువు సింక్లో పడిపోయిందని తెలిపింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువును బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ శిశువు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.