-
-
Telugu » Hyderabad News
-
Hyderabad News
Hydra: రూ.3వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన హైడ్రా
January 11, 2026 / 02:18 AM ISTHydra: హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 3వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్ మక్తా మహబూబ్ పేటలో కబ్జా కోరల నుంచి భూమిని విడిపించింది. ప్రజావాణిలో ఫిర్యాదు ఆధారంగా యాక్షన్ లో�
మీది మొత్తం 1000 అయ్యింది.. కుమారీ ఆంటీ డైలాగ్ వాడేసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు
February 20, 2024 / 03:52 PM IST'మీది మొత్తం 1000 అయ్యింది'.. కుమారీ ఆంటీ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే.. తాజాగా ఈ డైలాగ్ను హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం వాడేసుకున్నారు.
పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. రాపిడో రైడర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్
February 12, 2024 / 12:37 PM ISTఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోవటంతో బైక్ ఆగిపోయింది. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడ్చుకుంటూ రావాలని కస్టమర్ ను కోరాడు.
'ఓకే చలో'.. హైదరాబాదీలకు మరో సరికొత్త క్యాబ్ సర్వీస్
February 9, 2024 / 02:49 PM ISTహైదరాబాద్ వాసులకు 'ఓకే చలో' పేరుతో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసులో అటు డ్రైవర్లకు.. ఇటు కస్టమర్లకు ఛార్జీలు అనుకూలంగా ఉంటాయట.
తాపీ మేస్త్రీ కావలెను.. ఎక్కడంటే?
February 3, 2024 / 03:25 PM ISTతాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
కుమారి ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. తన భర్త ఇచ్చిన ప్రేమలేఖను ఏం చేసిందో తెలుసా?
February 3, 2024 / 10:34 AM ISTస్ట్రీట్ ఫుడ్ బిజినెస్తో ఫేమస్ అయిన కుమారీ ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. రీసెంట్గా ఆమె ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్... తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి
December 22, 2023 / 10:42 AM ISTకోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
అవినీతి తప్ప అభివృద్ధి లేదు .. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు : అమిత్ షా
November 25, 2023 / 12:06 PM IST200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.
మూసీలో మొసలి .. హడలిపోయిన స్థానికులు
November 25, 2023 / 11:32 AM ISTహైదరాబాద్ లోని మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. నదిలో మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు.
బడా వ్యాపారులే టార్గెట్ .. పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
November 25, 2023 / 09:13 AM ISTతెలంగాణలో ఓ పక్క ఎన్నికల ప్రచార హోరు, మరోపక్క ఐటీ సోదాలు..ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి.