Home » Secunderabad
Secunderabad : అసలే ఆర్థికంగా చితికిపోయారు. దానికి తోడు కుటుంబ పెద్ద చనిపోయారు. దీన్ని తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
సిద్ధి వినాయక బంగారు షాపులో చోరీ సినిమా స్టైల్లో జరిగిందని.. దొంగలు ఆ సినిమాలను చూసి చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.
భారీగా బయటపడిన నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్న మోదీ .. అభివృద్ధి జరగకపోతే కేంద్రం తెలంగాణకు అవార్డులు ఎందుకిస్తోంది? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి అన్నారు. కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని చెప్పారు.