Home » Secunderabad
స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి వారి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్�
సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సికింద్రాబాద్ తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఏప్రిల్ 3
ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపి�
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.5
అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పనులు చేపడుతుండగా బిల్డింగ్లో మళ్లీ మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ కూల్చేందుకు వినియోగిస్తున్న భారీ క్రేన్లో ఆయిల్ లీకైంది. ఈ కారణంగా బిల్డింగులో మళ్లీ మంటలు అంటుకున్నాయి.
ఇప్పటికి ఒక్కరికి సంబంధించిన ఎముకలు, ఇతర అవశేషాలు మాత్రమే దొరికిన సంగతి తెలిసిందే. వీటిని క్లూస్ టీమ్ సేకరించి, డీఎన్ఏ టెస్టు కోసం పంపింది. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు.
Secunderabad fire accident: సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంటలు అదుపు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఇవాళ ఆయన అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం మీ�
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5, 6వ అంతస్తులకు అనుమతి లేదని అధికారులు ధృవీకరించారు.