Home » Secunderabad
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోందని మరో రెండు మూడు గంటల్లో పరిస్థితి చక్కబడుతుందని మంత్రి తలసాని తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవు
సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ క�
హైదరాబాద్ లో దోపిడీ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి కత్తితో పొడిచి 14 తులాల బంగారం దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్ �
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
సికింద్రాబాద్ లో నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు తీసింది. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణ భయంతో పై నుంచి కిందకు దూకారు. కాగా, ఒక మహిళ సహా మరో ఆరుగురు క�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేశారు. అ�