Home » Secunderabad
అమెరికాలో తెలంగాణ యువకుడు హఠాన్మరణం చెందాడు. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు ..
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు.
క్యాంపస్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చిన పోలీసులు.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు.
కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని పట్టుకుని భోరున విలపించారు.
బీజేపీ.. కాంగ్రెస్ ను నిందిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని, మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ ను దూషిస్తోందని ప్రశ్నించారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాద్ నుంచా? ఇతర నియోజక వర్గం నుంచా? అన్నది..
బీజేవైఎం బాధితుల పక్షాన నిలిచింది. రాక్ లైన్ రెవెన్యూ కార్యాలయం అద్దాలు, గోడలను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ప్రజా చరిత్రలో మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని అన్నారు. నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద వాళ్ల హక్కులు పరిరక్షించాలని కృషి చేసిన వ్యక్తి అన్నారు.