-
Home » seize
seize
‘ప్రైవేట్ బస్సుల్లో సంక్రాంతికి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే..’
అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అంతేకాదు సరుకు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Private Travels
Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
Pubs-Bars : నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్స్, బార్ల లైసెన్స్ రద్దుతోపాటు సీజ్ : ఎక్సైజ్ కమిషనర్
పబ్, బార్లు ఇచ్చిన సమయంలో మాత్రమే నడిపించాలన్నారు. డార్క్ రూమ్స్ లో కూడా కెమెరాలు ఉండాలని సూచించారు.
Cash-Gold Smuggling : శ్రీ పద్మావతి ట్రావెల్స్ లో నగదు, గోల్డ్ అక్రమ రవాణా.. బంగారం వ్యాపారుల్లో టెన్షన్
జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు.
IT Raids : మధ్యప్రదేశ్లో ఐటీ దాడులు.. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్
శంకర్ రాయ్ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా రూ.5కోట్ల విలువైన రిస్ట్ వాచీలు సీజ్.. ట్విట్టర్లో క్లారిటీ!
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు
చైనాలో తయారై అమెరికాకు దిగుమతి అయిన బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తేలటంతో అమెరికా అధికారులు ఆ బొమ్మల్ని సీజ్ చేశారు.
Cocaine Seize : పొట్టలో రూ.11 కోట్ల విలువైన కొకైన్..
బెంగళూరు ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ కొకైన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 11 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
Afghan Presidential Palace : అప్ఘానిస్తాన్ అధ్యక్ష భవనాన్ని సీజ్ చేసిన తాలిబన్లు
అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం.
Fake Seeds : సూర్యాపేటలో కలకలం.. రూ.13 కోట్ల విలువైన నాసిరకం విత్తనాలు స్వాధీనం
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.