Home » Seized gold
తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లు, 94 గ్రాములు బంగారు ఆభరణాలను కస్ట్సమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది. దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.