-
Home » sell
sell
afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి
అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు విందు వినోదాల్లో తేలిపోతుంటే..ప్రజలు మాత్రం తమ బిడ్డల ఆకలి తీర్చటానికి ఇంట్లో వస్తువుల్ని అమ్ముకోవాల్సిన దుస్థితికి గురవుతున్నారు.
Smugglers Arrest : నిషేధిత ఆయిల్ విక్రయిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లు
హైదరాబాద్లో నిషేధిత హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బోరబండకు చెందిన మహబూబ్ అలీ ప్రధాన నిందితుడు.
Kareena Kapoor: రచయిత్రిగా కరీనా.. హాట్ కేకుల్లా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’!
వయసు నలభైకి దగ్గరవుతున్నా, చెక్కు చెదరని అందం బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ సొంతం. తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ నుంచి ఆఖరుగా తెరపై కనిపించిన ‘వీర్ ది వెడ్డింగ్’ వరకూ అదే మెరిసే చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో కరీనా అభిమానుల కళ్ళలో అలా ఉండిపోయిం
సల్మాన్ కు చెందిన గుర్రం అమ్ముతామని మోసం, హైకోర్టు మెట్లు ఎక్కిన మహిళ
Horse Owned by Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరిట గుర్రాన్ని విక్రయిస్తామని చెబుతూ..ఓ మహిళను మోసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ…పోలీసులను ఆశ్రయించింది. అక్కడ రెస్పాండ్ సరిగ్గా లేకపోయేసరికి
35 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్..వీడియో తీసి రూ.300లకు అమ్మేసి..గ్రూపుల్లో వైరల్ చేసిన దారుణం
UP : badaun Minor Boys Gangrape Dalit Woman Video Sell For Rs 300 : UP Gang Rape: యూపీలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడాన్ జిల్లాలోని ఓ గ్రామంలో 35 ఏళ్ల మహిళను ఐదుగురు కలిసి దారుణంగా అత్యాచారం చేసి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోతో ఆమెను బెదిరించి నోరెత్తకుండా చేశారు. ఈ విషయం మర్చ�
ఐ ఫోన్ కోసం కిడ్ని అమ్ముకున్న యువకుడు..తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలు
young man selling kidney : ఐ ఫోన్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. యాపిల్ ఐ ఫోన్ కోసం కిడ్ని అమ్మిన ఓ యువకుడు ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. చైనాకు చెందిన 17 ఏళ్ల వాంగ్ యాపిల్ ఫోన్ అంటే పిచ్చి. ఐ ఫోన్ కొనేందుకు తన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో తన కిడ�
లూజ్ సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం !
Sale of loose cigarettes, beedis likely to be banned In Delhi : వదులుగా సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ విషయంపై చర్చిస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభ�
కాకినాడ సెజ్ లో 51శాతం వాటాను అరబిందో రియల్టీకి విక్రయించిన GMR
కాకినాడ సెజ్ లో తమ కంపెనీకున్న 51శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి విక్రయిస్తున్నట్లు GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. దీనిపై ఇవాళ అధికారికంగా కంపెనీ ప్రకటన చేసింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల�
గాంధీజీ కళ్లద్దాలు…ఎంతకు అమ్ముడయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
మహాత్మాగాంధీజీ వాడిన కళ్లద్దాలను ఎంత రేటు పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీజీ వాడిన కళ్లద్దాలను యూరప్లో ఈస్ట్ బ్రిస్టల్ సంస్థ వేలంపాటకు పెట్టగా 2 కోట్ల 55 లక్షల 906 రూపాయలకు ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నాడు. ఆరు నిమిషాలపాట�
ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం
రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ కల్ల�