semi final

    Tokyo Olympics 2020: హాకీలో స్వర్ణం కల చెదిరింది.. సెమీ ఫైనల్స్‌లో భారత్ జట్టు ఓటమి

    August 3, 2021 / 09:10 AM IST

    టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి.

    Tokyo Olympics 2020 : ఓటమిపై స్పందించిన పీవీ సింధు

    July 31, 2021 / 08:22 PM IST

    టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.

10TV Telugu News