Sent Back

    ఢిల్లీ రిటర్న్స్: ప్రతిపక్ష నాయకులకు…కశ్మీర్ లోకి నో ఎంట్రీ

    August 24, 2019 / 10:20 AM IST

    ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆన

10TV Telugu News