మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్న నిర్వాహకురాలు Sonu Punjaban కు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ..ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జస్టిస్ ప్రీతమ్ సింగ్ సంచలన తీర్పును వెలువరించారు. ఆమె సహచరుడు సందీప్ కూడా దా
2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష
ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే.
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.
ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) తీర్పు వెలువరించింది. 2016 డిసెంబర్ 1న కు
బిహార్లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.
ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కో ఓనర్ నెస్ వాడియాకు జపాన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నెస్ వాడియా జపాన్ లోని చితోస్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. 2019 మార్చిలో ఈ ఘటన జరిగింది. నెస్ వాడియాపై పోలీసులు కేసు న