Sep 30th

    సచివాలయ ఉద్యోగాలు: సెప్టెంబర్ 30న జగన్ చేతుల మీదుగా!

    September 28, 2019 / 01:52 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం జగన్‌ చేత�

10TV Telugu News