SERACH OPERATION

    గంగానదిలో పడవ మునిగి 100మంది గల్లంతు

    November 5, 2020 / 12:32 PM IST

    బీహార్‌ లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలో గంగానదిలో 100 మందికిపైగా రైతులు, కూలీల‌తో వెళ్తున్న ఓ ప‌డ‌వ మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. సామ‌ర్థ్యానికి మించి ప‌�

10TV Telugu News