-
Home » series murders
series murders
హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి : పొక్సో కోర్టు సంచలన తీర్పు
February 6, 2020 / 01:10 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారి