-
Home » Serious
Serious
Telangana Government : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
CM KCR Serious Fire Incident : నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు.
Rythubandhu Funds : రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకులు.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్
రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకోవడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు.
DCW: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల స
YS Sharmila Serious On TRS Govt : ‘వైఎస్ రాజశేఖర్రెడ్డిని కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు’ : వైఎస్ షర్మిల
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. అవినీతిపై ప్రశ్నిస్తే.. అరెస్టులా? అని నిలదీశారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డిని కుట్ర చేసి చంపారన్న ఆమె..నేడు తనను కూడా చంపాలనుకుంటున్నారని కీల�
VRAs Besieged Assembly : అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నం, పలువురు అరెస్టు
హైదరాబాద్ లో వీఆర్ఏలు కదం తొక్కారు. వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బాట పట్టారు. వేలాది మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. విడతల వారిగా 6 వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇంతమంది వీ�
పోలీసులపై ఈటల ఆగ్రహం
పోలీసులపై ఈటల ఆగ్రహం
V. Hanumantha Rao : పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ వేసినందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? ..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళుతున్నారనే వార్తలపై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు..‘పాలు..పెరుగులపై కూడా జీఎస్టీ వేశారని బీజేపీలోకి వెళుతున్నారా? అంటూ ప్రశ్నించారు.
Komatireddy : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. నిన్న రాజగోపాల్రెడ్డి ప్రెస్మీట్ క్లిప్సింగ్స్ను సేకర
Minister Aditya Thackeray : రెబల్స్కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీపై మంత్రి ఆదిత్యఠాక్రే సీరియస్
దమ్ముంటే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. రెబల్స్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ధర్నాలు కొనసాగుతున్నాయి.