Home » seriously
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
కరోనా నేపథ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించమని మనుషులకు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒకరు కూడా పాటించడం లేదు. అయితే ఓ కుక్కపిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో నడిస్తే తనకి ఎక్కడ కరోనా వ�
బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)