Home » seriously ill
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది. 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ దక్షిణకొరియాపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ ఆరోపించారు.