serve to father

    Covid-19: విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి

    June 5, 2021 / 02:50 PM IST

    జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన తండ్రికి సేవ చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన కుమారుడు.. కరోనాతో మృతి చెందాడు. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

10TV Telugu News