Home » Sesame Farming
స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు.
వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాట�
నూనెగింజల పంటలలో నువ్వులు ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. తక్కవు సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవ�
తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమశాతం ఆధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది ఆకులపై, కాండము మీద గోదుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి.