Home » Setting up
జాతీయ పార్టీ ఏర్పాటుపై నిన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఇవాళ కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి
కారల్ మార్క్స్ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.