Home » seven Computers theft
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. అకాడమీలో ఏడు కంప్యూటర్లు మాయమయ్యాయి. ఏకంగా పోలీస్ అకాడమీలోనే చోరీ జరగటం తీవ్ర కలకలం రేపింది.