Seven People's Dead

    కెమికల్ లిక్విడ్ తాగిన ఘటన : ఏడుకు చేరిన మృతులు

    February 25, 2019 / 06:27 AM IST

    గాజువాక : విశాఖపట్నంలోని గాజువాకలో  కెమికల్ లిక్విడ్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఘటనలో ఆదివారం (ఫిబ్రవరి 24) ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మరో నలుగురు మృత�

10TV Telugu News