Home » Seven People's Dead
గాజువాక : విశాఖపట్నంలోని గాజువాకలో కెమికల్ లిక్విడ్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఘటనలో ఆదివారం (ఫిబ్రవరి 24) ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మరో నలుగురు మృత�