-
Home » several injured
several injured
రైల్వే ట్రాక్పై నుంచి పడిన బస్సు...నలుగురి మృతి, 28 మందికి గాయాలు
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
Pakistan Train Accident: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తా కొట్టిన 10 బోగీలు, 25 మంది మృతి
పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజాద్పూర్-నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్లోని ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు
Fire Broke Out : హైదరాబాద్ కింగ్ కోఠిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం, ఏడు కార్లు దగ్ధం
హైదరాబాద్ లోని కింగ్ కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ కారు మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
Building Collapsed : విశాఖ రామజోగిపేటలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Cable Bridge: గుజరాత్లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు
వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Mumbai Rains: జలమయమైన ముంబై మహానగరం.. 22 మంది మృతి
ముంబై మహా నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ముంబై జలమమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్ల�
Suryapet : సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ..ముఖ్యాంశాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సూర్యాపేటలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 47వ జాతీయ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది.
రాజస్థాన్లో రక్తమోడిన రోడ్డు : 11 మంది మృతి
రాజస్థాన్లో రోడ్డు రక్తమోడింది. మినీ బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కుచమాన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరికొంతమంద
Train Mishap In Bihar : పట్టాలు తప్పిన బోగీలు – 6గురు మృతి
పాట్నా : బీహార్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు స్పీడ్�