Home » Shaktikanta Das
ఫారెక్స్ నిల్వలలో బంగారం విలువ మార్చి 22 నాటికి 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, 2023 మార్చి చివరి నాటికి ఉన్న విలువ కన్నా 6.287 బిలియన్ డాలర్లు ఎక్కువగా నమోదైంది.
గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.
రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు.
2 వేల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 దాకా టైముందన్న ఆర్బీఐ
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్రిప్టోకరెన్సీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ఆర్థికవేత్తలు, పలువురు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పన్నుల త
కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మూడవ రోజు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అ
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.