Shapoorji Pallonji

    Pallonji Mistry: వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

    June 29, 2022 / 08:51 AM IST

    వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

    ఎర్రరాయితో సచివాలయం, రాజస్థాన్ కు వెళ్లనున్న మంత్రి వేముల బృందం

    February 20, 2021 / 09:20 AM IST

    Telangana Secretariat Construction : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. దీంతో డిజైన్‌ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రం

    ఆ సంస్థకే తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు

    October 29, 2020 / 08:26 AM IST

    Shapoorji Pallonji Bags Contract For TS Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లొంజీ టెండర్లను దక్కించుకుంది. లార్సెన్ అండ్ టూబ్రో L&T, షాపూర్జీ పల్లోంజీ… ఈ రెండు సంస్థలే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన�

10TV Telugu News