Home » Sharada Peetham
విశాఖ శారదా పీఠానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆ పీఠం చేపట్టిన భవనాలకు అనుమతులు రద్దు చేసింది.
సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్
భద్రతా సిబ్బంది అసభ్యపదజాలంతో మాట్లాడరని ఆరోపించారు. సంబంధిత అధికారిని పిలిపించి.. తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో..