Home » Sharif
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. మండలి రద్దు గురించి మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం(జనవరి 26,2020) మధ్యాహ్నం మీడి�
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. మండలిలో నిబంధనలకు
తాము చేసిన చట్టాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే..ప్రతిఫలం అనుభవిస్తాం..ప్రజలు అంగీకరిస్తే..మరో 50 ఏళ్లు తాము అధికారంలో ఉంటామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంకా దోపిడి కొనసాగాలని బాబు కోరుకుంటున్నారని, కౌన్సిల్కు తాగి వచ్చారని ఆరోపణలు చేయడ�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్
ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప
విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఎ. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ఛార్జ్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.