వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నేటి నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వై�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన కామెంట్స్
దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగ�
కారులో షర్మిల నిరసన.. క్రేన్తో తరలించిన పోలీసులు
‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమాన పరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్ర�
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు.
ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ ఇంటివద్ద షర్మిల దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. నరేష్ తండ్రి, భూక్యా శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల తమ ఇంటికి రావద్దని తెలిపారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మంగళవారం (24న) మంచిర్యాల జిల్లాలో దీక్ష చేయనున్నారు.
వైఎస్ఆర్టీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి షర్మిల వెంట నడిచిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్రసమితి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.