Home » sharmila nirahara deeksha
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.