Home » Sharmila visit vikarabad district
హైదరాబాద్ మాదాపూర్ లో ప్రేమ పేరుతో ప్రియురాలిని చంపి ఓ ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.