Home » Shatabdi
భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి.
సాధారణంగా రైళ్ళలో కప్పు కాఫీ రూ.15 లేదా రూ.20 ఉంటుంది? అయితే, ఈ నెల 28న ఓ ప్రయాణికుడు భోపాల్ శతాబ్ది ట్రైన్లో ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తూ కప్పు కాఫీకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోగా, దానికి బిల్లు రూ.70 వేశారు. దీంతో అతడు షాక్ అయ్యాడు. ఆ బిల్లుపై �
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం (నవంబర్ 14, 2019) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని, శాతాబ్ది, దురంటో ఎక్స్ప్రెస్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను భారీగా పెంచింది. కొత్త మెనూ, రేట్లు టిక
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.