Home » Sheep Distribution Scam
ఫోన్ ట్యాపింగ్ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి.
గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో నలుగురు నిందితుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నిందితులను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన ఈ నలుగురు.. 2కోట్ల 10లక్షల రూపాయలను మళ్లించినట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది.