Home » shifted
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది.
టీడీపీ నేత పట్టాభి రామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు నడుమ పట్టాభితో పాటు మరో 10 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు.
నటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
కాంక్రీట్, సిమెంట్ లేకుండా రెడీమేడ్ ఇల్లు..అత్యాధునిక హంగులతో ఉన్న రెడీమేడ్ ఇల్లును చూస్తే మనం కూడా ఇటువంటిది కట్టించుకుంటే బాగుంటుందని కచ్చితంగా అనిపిస్తుంది. పెద్ద ఖర్చు కూడా అవ్వని ఈ ఇంటి గురించి ఎంతోమంది ఆసక్తిగా చెప్పుకుంటున్నార�
అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించార�
Woman Constable : ఎండలో, నడిరోడ్డుపై ఓ మహిళా కానిస్టేబుల్ బిడ్డను భుజాన ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని చండీఘఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఆమె బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు ఎందుక�
Mumbai’s Aarey Declared Forest మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని ఆరే ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్ అటవీ ప్రాంతంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మించాలని భావించిన వివాదస్పద కార్ షెడ్న
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�