Home » Shirdi Sai Baba Temple
రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు.
షిరిడీ సాయిబాబు 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి భక్తులకు నేరుగా దర్శనమిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేశారు.
షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తిరిగి తెరిచేందుకు.. ట్రస్ట్ నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా నిబంధనలను అమలు చేస్తూ.. భక్తులను సాయిబాబా దర్శనాలకు అనుమతించనున్నారు.
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్�
Sonu Sood Visited Shirdi: లాక్డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ, రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయన షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకత�