Shiv Sena chief

    అద్వానీని కలుస్తా..అయోధ్యకు వెళ్తా…ఉథ్థవ్ ఠాక్రే

    November 9, 2019 / 11:19 AM IST

    భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు.  నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈలోగ�

10TV Telugu News