Home » Shiva Balakrishna Case
శివబాలకృష్ణ బినామీలుగాఉన్న భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ లకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో వీరిని విచారించనుంది.
ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది ఏసీబీ.
బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లు, సునీల్ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.