Home » Shiva Lingam
మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు బ్యాండు మోగించి సంబరాలు చేసుకున్నారు శివలింగానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. మా మద్దతు హిందువులకే అని ప్రకటించారు.
అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవం వస్తే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి స�
ఓ వ్యాపారవేత్త బ్యాంకు లాకర్ నుంచి మరకత శివలింగాన్ని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తున్న ఈ శివలింగం విలువ రూ.500 కోట్లు ఉంటుందని..