Home » shiva swamy
కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఓ స్వామీజీ భక్తులతో 40కిలోల కారంతో అభిషేకం చేయించుకున్నారు. రాత్రి అంతా జాగారం చేసిన భక్తులు స్వామీజీని కాంతో అభిషేకరం చేశారు.
నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్ట్ చేయాలనీ హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షూటింగ్ సమయంలో త్రిష హిందూ దేవాలయంలో చెప్పులు వేసుకొని తిరగరాని ఫిర్యాదు చేశారు.