Home » Shivasena
బీఆర్ఎస్పై శివసేన నేత సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు
కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ఆదిత్య థాకరే పాల్గొన్నారు. అయితే ఇంతలోనే సావర్కర్పై రాహుల్ విమర్శ చేయడం, దానిపై శివసేన తీవ్ర అసంతృప్తికి లోనవడం చకచకా జరిగిపోయాయి. సావర్కర్ను శివసేన స్ఫూర్తిదాతగా భావిస్తుంది.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా సంస్థ అయిన శంభాజీ బ్రిగేడ్తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు.
బాల్ ఠాక్రే పేరు వాడొద్దు
ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారు నవనీత్ కౌర్తో, ఆమె భర్తను కూడా అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవనీత్ క�
ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ�
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ శివసేన కమిట్మెంట్ గురించి వివరించారు. తమ పార్టీ హిందూత్వ ఐడియాలజీ గురించి ప్రస్తావించారు.
తీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు.
మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని అన్నారు రౌత్. ఇక ఇదిలా ఉంటే శనివారం శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పార్టీ పేరు, వ్యక్తి పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.