-
Home » Shock
Shock
PM Modi : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు సానుభూతి
June 3, 2023 / 10:07 AM ISTఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం…
Bihar: నితీశ్ కుమార్కు షాకిచ్చిన కూష్వాహా.. జేడీయూ నుంచి ఔట్, వెంటనే కొత్త పార్టీ ప్రకటన
February 20, 2023 / 06:33 PM ISTగతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత…
Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్.. బెయిల్ నిబంధనల సడలింపు పిటిషన్ కొట్టివేత
October 10, 2022 / 03:44 PM ISTగనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
West Bengal: మమతకు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా షాకిచ్చిన బీజేపీ
September 19, 2022 / 05:22 PM ISTటీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్లో…
iPhones Without Charger: యాపిల్ సంస్థకు బ్రెజిల్ షాక్.. చార్జర్లు లేకుండా ఫోన్లు అమ్ముతున్నందుకు ఫైన్.. అమ్మకాలపై నిషేధం
September 7, 2022 / 11:32 AM ISTఛార్జర్లు లేకుండా ఐఫోన్లు విక్రయిస్తున్న యాపిల్ సంస్థకు షాక్ ఇచ్చింది బ్రెజిల్. దీనికిగాను ఆ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
Electricity Bill : నెలకు కరెంట్ బిల్లు రూ.3419 కోట్లు-ఆస్పత్రిలో చేరిన ఇంటి యజమాని
July 27, 2022 / 09:08 PM ISTకరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
AP Govt : ఏపీ మంత్రుల పేషీల్లోని అధికారులకు ప్రభుత్వం షాక్
April 7, 2022 / 04:06 PM ISTజిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.
APSRTC Employees : సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టీసీ ఉద్యోగులు
February 2, 2022 / 04:57 PM ISTఉద్యోగుల డిమాండ్లలో తమకు సంబంధించినవి లేవన్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు.
Telangana: తెలంగాణలో ‘విద్యుత్’ షాక్.. పెరగనున్న ఛార్జీలు
December 28, 2021 / 10:22 AM ISTతెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి.
Shocking : అక్టోబర్ 01 నుంచి 16 వరకు మద్యం షాపులు క్లోజ్!
September 16, 2021 / 12:39 PM ISTఈ వార్త చూసి మందుబాబులు షాక్ గురవతున్నారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 16 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కావడం ఏంటీ ?