Home » Shoot up
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా?
భారత ప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారా? అవుననే అంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల భారీ పెరుగుదలకు సిద్ధంగా ఉండాల్సిందేనా? రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు..
ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. కూరగాయలు కొరకొర చూస్తున్నాయి. ఏది ముట్టుకున్నాడ జేబులు ఖాళీ అయిపోతున్నాయి. సామన్యుడికి సినిమా కష్టాలు నిజంగానే వచ్చినట్లు కనిపిస్తుంది. కూరలో ఉల్లి వాసన లేకపోతే అది కూరే కాదు. మార్కెట్లో ఉల్లి ధర మాత్రం �