Home » shortage
కందిపప్పు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో రూ. 140 వరకూ ధర పలుకుతోంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని తెలుస్తోంది. చాలా దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు ద
ప్రపంచాన్ని సెమీ కండక్టర్ చిప్ల కొరత వేధిస్తోంది. కోవిడ్ దెబ్బకు డిమాండ్ పెరిగి సప్లయ్ తగ్గిపోవడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. జియో ఫోన్ రిలీజ్ పై ప్రభావం పడింది.
దేశంలో వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు.
రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్ హైఅలర్ట్ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్.. బెడ్స్ ఖాళీ ఉండటం లేదు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్ కొరత వల్ల శ్రీధర్ చనిపోయాడని.. శ్రీధర్ �
ప్లీజ్ ఇక్కడే ఉండండి..మీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాం..ఎక్కడకు వెళ్లకండి అంటూ వలస కార్మికులనుద్దేశించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దేశ పురోభివృద్ధిలో వలస కూలీలు, కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా బీహార్ ర�