Home » Shraddha Murder Case
మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ�
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించ
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆప్తాబ్ చెప్పినట్లుగా గురుగ్రామ్లో దొరికిన శరీర భాగాలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు ఢిల్లీ పోలీసులు పంపించారు. వీటితో పాటు, శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితడు అఫ్తాబ్ పై దేశ రాజధాని ఢిల్లీలో కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. అఫ్తాబ్ ను తీహార్ జైలుకి తరలిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
శ్రద్ధను హత్య చేయడంతోపాటు, ఆధారాలు తుడిచేయడంలో ఆఫ్తాద్కు మరొకరు సహకరించారా? ఈ విషయంపై పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. విచారణలో భాగంగా ఆఫ్తాద్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.
నిందితుడు ఆప్తాబ్ను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇప్పటికే శ్రద్ధ శరీరభాగాల్లో కొన్నింటిని గుర్తించిన పోలీసులు.. ఆమె ఫోన్ చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆమె చివరి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వెలుగులోకి వచ్చి�
న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు.
మే18న రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా హత్య జరిగింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ ఎక్కువగా గంజాయిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. తాను గంజాయికి బానిసనని, శ్రద్ధాను హత్యచేసిన సమయంలో ఎక్కువగా గంజాయిని సేవించి ఉన్నానని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించారు.