Home » Shramik train
దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులనిచ్చింది కేంద్రం.. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు ఈ శ్రామిక్ రైళ్లల
లాక్డౌన్ రోజుకు ఎన్నిసార్లో ఆ మాట వింటున్నాం. జిల్లాలు..రాష్ట్రాలు..దేశాలు దాటి ఉద్యోగం నిమిత్తం..ఉపాధి కోసం..రెక్కల కష్టాన్ని నమ్ముకుని వెళ్లే బడుగు జీవులు ఇలా ఎంతోమంది లాక్ డౌన్ తో సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కొంతమంది శ్రామిక్ రైళ్ల�
మూడు రోజులుగా ప్రయత్నించినా శ్రామిక్ స్పెషల్ టైన్ లో తనకు, తన కుటుంబానికి టిక్కెట్ బుక్ చేసుకోవడం కుదరలేదు. దీంతో ఘాజియాబాద్లో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు కొనుక్కున్నాడు. పెయింటర్ గా పనిచేసే లల్లాన్.. అతను దాచుకున�