Home » shravani murder case
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన
యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థి శ్రావణి మర్డర్ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేద