Home » Shri Amarnath Shrine Board
అమర్ నాథ్ యాత్ర ప్రారంభ తేదీని జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ప్రకటించారు. 62 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
ఇప్పటివరకు 33,795 మంది అమర్నాథ్ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితీష్వర్ కుమార్ తెలిపారు